కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని, పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఆ పార్టీ డైనోసార్లా కనుమరుగవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరాఖండ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనిల్ బలూనీకి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ శుక్రవారం…
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె కేరళలో పర్యటించారు. ఆమె పోటీ గురించి చాలా మంది విలేకరులు అడిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. నిధుల కొరత కారణంగా…
ఈ కార్యక్రమంలో మినిస్టర్ అంబటి రాంబాబు పాల్గొన్నారు..
“దోస్తాన్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన మినిస్టర్ హరీష్ రావు శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ రెడ్డి, ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్యనారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన…