డైనోసర్ల కాంగ్రెస్ కూడా అంతరించి పోతుందంటున్నయూనియన్ మినిస్టర్

Spread the love

కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని, పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఆ పార్టీ డైనోసార్‌లా కనుమరుగవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరాఖండ్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనిల్ బలూనీకి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పార్టీలో రాజకీయాలు చేయని పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారని అన్నారు.

రానున్న రోజుల్లో అతి పురాతన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగు కానుందని… అది కూడా డైనోసార్ల లాగా అంతరించిపోతాయేమోనని భయపడుతున్నానన్నారు. కాంగ్రెస్ నేతలు బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ లాంటి వారు. రోజూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. నా బట్టలు…

Related Posts

You cannot copy content of this page