జీడిమెట్ల గ్రామంలో మహిళలు బీజేపీ లో భారీ చేరికలు దమ్మని కుమారస్వామి గారి అధ్యర్యంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ అన్న గారి సమక్షంలో భరత్ సింహారెడ్డి గారి సమక్షంలో బీజేపీ లో చేరిన మహిళలు.చిలుకూరి సరస్వతి,విత్తనాల భవాని,కారకెలా రజిత,పండుగ…
మహిళలు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలవాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా, పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ధర్మ విద్యాలయంలో SC కార్పొరేషన్ ద్వారా వికారాబాద్ నియోజకవర్గ మహిళలకు…
అంగరంగ వైభవంగా సీతారామకళ్యాణం స్వామివారికి తలంబ్రాలు, వస్త్రాలు, పూజ సామాన్లను, సమర్పించుకున్న ఆర్యవైశ్య మహిళలు నెల్లూరు జిల్లా కోవూరుమండలం కోవూరు ఆంజనేయుల స్వామి దేవస్థానంలో సీతారామ కళ్యాణమనకు ఆర్యవైశ్య మహిళ లు అందరం కలిసి స్వామివారికి తలంబ్రాలు, వస్త్రాలు ,మరియు పూజ…
ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలను నీలాగోపాల్ రెడ్డి, మాజీ ఎంపిపి సన్న కవితశ్రీశైలం యాదవ్, దయారా రాంపల్లి గ్రామ సర్పంచ్ అండాలు మల్లేష్, నిజాంపేట్…
రక్షా బంధన్ కానుకగా గ్యాస్ ధర తగ్గించిన మోదీ కి ధన్యవాదాలు తెలిపారు.. బుధవారం గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ వైయస్సార్ చౌక్ దగ్గర జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు టి కృష్ణవేణి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిలిండర్…
132 డివిజన్ (జీడిమెట్ల ) అయోధ్య నగర్ కు చెందిన వివిధ పార్టీలో నుండి 2౦౦ మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
|| 132 డివిజన్ (జీడిమెట్ల ) అయోధ్య నగర్ కు చెందిన వివిధ పార్టీలో నుండి 2౦౦ మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు|| సాక్షిత ::కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ (జీడిమెట్ల) అయోధ్యానగర్కి చెందిన 2౦౦మంది మహిళలు కేంద్ర…
మహిళలు సాధికారత సాధించాలి – ఎస్ బిఐ సిజీఎం చిట్యాల సాక్షిత ప్రతినిధి మహిళలు అన్ని రంగాల్లో సాధికారత దిశగా పయనించాలని ఎస్ బిఐ హైదరాబాద్ సర్కిల్ సిజిఎం అమిత్ జింగ్రాన్ అన్నారు.చిట్యాల పట్టణంలోనీ రైతు వేదిక వద్ద నల్లగొండ ఎస్బిఐ…
ఎర్రగొండపాలెం లోని పెద్దమ్మ మసీద్ వెనకాల కాలనీలో 50 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నారు..ఐదు రోజులకు ఒక్కసారి వదిలే నీళ్లు కనీస అవసరాలకు సరిపడే విధంగా అందించకపోవడంతో… అసహనం చెంది కాళీ బిందెలతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు ..…
SPS నెల్లూరు జిల్లా:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ఎర్రగుంటలోని కమ్యూనిటీ హాల్లో పొదుపు సంఘాల మహిళలతో నిర్వహించిన వై.యస్.ఆర్. ఆసరా 3వ విడతా సంబరాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రికాకాణి గోవర్ధన్…
గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుంది, మన దేశంలో వంట గ్యాస్ లేదు, గ్యాస్ను దిగుమతి చేసుకుంటాం. ▪️అక్కడ ధరలు పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. ▪️గత రెండు సంవత్సరాలుగా చమురు ధరలు తగ్గడం లేదు – నిర్మలా సీతారామన్.