రంగారెడ్డి జిల్లా:రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ అన్నారు. నూతనంగా నిర్మించిన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డీజీపీ అంజనికుమార్,…
కరీంనగర్ జిల్లా:శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక…
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1… పరిపాలన సౌలభ్యం కొరకు కొత్త పోలీస్ స్టేషన్ లు… సాక్షిత :పేట్ బషీరాబాద్ లో “మేడ్చల్ ట్రాఫిక్ జోన్ కాంప్లెక్స్” & “సూరారం పోలీస్ స్టేషన్”ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే…
మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ-టీంల ఏర్పాటు అత్యాధునిక వాహనాలు, మౌళిక సదుపాయాలు, సాంకేతికతతో పోలీస్ వ్యవస్థ బలోపేతం రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఫ్రెండ్లీ పోలీసింగ్…
State DGP Mahender Reddy said that all measures are being taken for peace and security in the state రాష్ట్రంలో శాంతి భద్రతల మెరుగునకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.…
నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: గద్వాల్ సి. ఐ. చంద్రశేఖర్ . జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకుజిల్లా కేంద్రం లోని చింతల పేట కాలనీలో సాయంత్రం 5…