ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రూ. 8. 73 కోట్ల విలువైన బంగారం,వెండి ఆభరణాలు స్వాధీనం.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవలేశ్వరం సర్దార్ కాటన్ బ్యారేజ్ వద్ద ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రంలో సుమారుగా రూ.8.15 కోట్ల రూపాయలు విలువైనటువంటి 1.764 కేజీల బంగారు నగలు, 58.72 లక్షల విలువైన 71.473 కేజీల వెండి ఆభరణాలు రవాణా చేస్తుండగా…

కొవ్వూరు మండలం మద్దూరు బ్యారేజ్

కొవ్వూరు మండలం మద్దూరు బ్యారేజ్ పై పాఠశాలలకు వెళుతున్న ఐదుగురు విద్యార్థులను వెనకనుంచి ఢీకొన్న కారు ఐదుగురు విద్యార్థులు గాయాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరిలింపు ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు… పూర్తి…
Whatsapp Image 2023 12 06 At 2.02.14 Pm

ప్రకాశం బ్యారేజ్ నాలుగు గేట్లు ఎత్తివేసిన అధికారులు

విజయవాడ: తుఫాన్ ప్రభావంతో ఆంధ్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటికి తోడు జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో…

You cannot copy content of this page