వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” కోట్ పల్లి మండలం లోని ఎన్నారం గ్రామం లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారం లో భాగంగా మాజీ ఎమ్మెల్యే…
ఆరు గారంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టిన ఘనత కాంగ్రెస్ కే దక్కింది నీరు లేక కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం…
అహంభావం వల్లే కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పారు: సీపీఐ నారాయణ హైదరాబాద్: భారాస అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు…
వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు ప్రతీ అడుగు ప్రజల కోసం 56వ రోజు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం
బాపట్ల జిల్లా వైసిపి పార్టీకి దళితులంతా ఏకమై తగిన బుద్ధి చెబుతాం బిజెపి బాపట్ల జిల్లా యువత ఉపాధ్యక్షుడు1 కృష్ణ చైతన్య ప్రెస్ మీట్ ఎస్సీల ఓట్లతో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయాన్ని బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి మరిచారు.…