వైసిపి పార్టీకి దళితులంతా ఏకమై తగిన బుద్ధి చెబుతాం

Spread the love

బాపట్ల జిల్లా

వైసిపి పార్టీకి దళితులంతా ఏకమై తగిన బుద్ధి చెబుతాం

బిజెపి బాపట్ల జిల్లా యువత ఉపాధ్యక్షుడు1 కృష్ణ చైతన్య ప్రెస్ మీట్

ఎస్సీల ఓట్లతో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయాన్ని బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి మరిచారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలు వైసీపీకి మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో వైసిపి పార్టీని గద్దనెక్కిస్తే ఎస్సీల ఓట్లతో గెలిచిన బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించడం దురదృష్టకరమని మాట్లాడటం భావ్యం కాదన్నారు.

కోన రఘుపతి కి దమ్ము ధైర్యం ఉంటే ఎస్సీల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేసి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

కోన రఘుపతి తక్షణమే దళితులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం

దళితుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వైసీపీ పార్టీ నాయకులకు రానున్న రోజుల్లో దళితులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

బాపట్ల జిల్లా బిజెపి యువత వైస్ ప్రెసిడెంట్
కృష్ణ చైతన్య…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page