శంకర్పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ ను తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు డా మహేశ్వర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఉత్తమ ఎంపీడీవో అవార్డు అందుకున్న ఎంపీడీవో వెంకయ్యకు…
కరీంనగర్ జిల్లాలో,, జమ్మికుంట లో గల ఇందిరానగర్ మైనార్టీ (బాలికల) పాఠశాల బాలికలను పట్టించుకోని ప్రిన్సిపాల్ ప్రణీత జాయ్,,,,,, కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఇంద్రానగర్ మైనార్టీ బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ మేడం ప్రణీత జాయ్ ఈరోజు తెల్లవారుజామున 8 తరగతి…
R. Sabiha Ghausuddin. Sai Chaitanya School Principal Srinivas invited 116 అల్లాపూర్ డివిజన్లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ . సాయి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆహ్వానం మేరకు స్కూల్లో సంక్రాంతి సంబరాలలో పాలుగున్నారు.. సతి సమేతంగా ప్రిన్సిపాల్…