గ్రామ దేవతల ప్రతిష్టకు హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్

సాక్షిత : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పెద్దమ్మ గూడెం గ్రామంలో గత రెండు రోజుల నుండి బొడ్రాయి లింగమయ్య, ఊరడమ్మ, గాలి పోచమ్మ విగ్రహాల ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

బొడ్రాయి ప్రతిష్టకు 20వేల విరాళం అందించిన శేపూరి రవీందర్

బొడ్రాయి ప్రతిష్టకు 20వేల విరాళం అందించిన శేపూరి రవీందర్ చిట్యాల సాక్షిత ప్రతినిధి రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో గ్రామ నాభి శిల (బొడ్రాయి) ప్రతిష్ట ఆహ్వానము పత్రికను మునిపంపుల గ్రామ పంచాయతీ పాలకవర్గం బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్…

అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు సాయం అందజేసిన దళిత రవీందర్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం లో అంబేద్కర్ విగ్ర ప్రతిష్టకు 10వేల రూపాయల సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ అందజేశారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త బడుగు…

You cannot copy content of this page