సోమిరెడ్డితో కంటైనర్ టెర్మినల్ ఉద్యోగులు అల్లీపురంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పణ కంటైనర్ టెర్మినల్ ను కృష్ణపట్నం పోర్టు నుంచి అదానీ కంపెనీ చెన్నైకి తరలిస్తోందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి కోల్పోతామని ఆవేదన
తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ అండ్ బీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ మాజీ హోంశాఖ మాత్యులు తూళ్ళ దేవేందర్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి. 5000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసిబీ అధికారులకు చిక్కాడు.. అదుపులోకి తీసుకుని విచారించి 29000 రూపాయల స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు(ఓర్వకల్లు) ఎయిర్ పోర్ట్ లో ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం కర్నూలు, అక్టోబర్ 17:నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ నాలుగో ఏడాది రెండో విడత నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి…