ఉగాది ఎఫెక్ట్. భారీగా పెరిగిన పూల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు…

పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర రూ.25 మేర పెంపు మార్చి 1న ధరలను సవరించిన చమురు కంపెనీలు విమాన ఇంధన ధరలు కూడా పెంపు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథం వాణిజ్య కార్యకలాపాల కోసం కమర్షియల్…

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,600.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,300.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.78,000.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ తిరుపతి :సెప్టెంబర్ 23వీకెండ్ రానే వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు శనివారం 31 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.…

పెరిగిన కరెంటు కోతలు మరియు విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులునారాచంద్రబాబునయుడు గారిఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారి ఆదేశాల మేరకు పల్నాడుజిల్లా తెలుగుదేశంపార్టీఅధ్యక్షులు జీవీఆంజనేయులుగారి పిలుపుమేరకుపల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం రాష్ట్రంలో పెరిగిన కరెంటు కోతలు మరియు విద్యుత్ చార్జీల పెంపును…

బ్యాంకుల కంటే తపాలా శాఖ లో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

పోస్టల్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇటీవల భారత ప్రభుత్వము, తపాలా శాఖలో ఉన్న అన్ని రకాల పొదుపు ఖాతాల యొక్క వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు తేదీ: 01.04.2023 నుండి అమలులోకి వస్తున్నట్లు నర్సంపేట పోస్టల్ ఇన్స్పెక్టర్,…

దేశంలో పెరిగిన కరోనా కేసులు..

COVID-19: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. COVID-19: దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు 1000కి లోపే ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వెయ్యిని దాటి నమోదు అవుతున్నాయి.. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల…

నల్లమల్ల అడివి ప్రాంతంలో పెరిగిన చుక్కల దుప్పిల సంఖ్య

నల్లమల్ల అడివి ప్రాంతంలో పెరిగిన చుక్కల దుప్పిల సంఖ్య. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిల సంఖ్య గణనీయంగా…

“బి.ఆర్.యస్ సభతో పరపతి పెరిగిన తుమ్మల”

Leverage increased with B.R.S Sabha” “బి.ఆర్.యస్ సభతో పరపతి పెరిగిన తుమ్మల”నూతన ఉత్తేజంతో కార్యకర్తలు లోడిగ వెంకన్నయాదావ్ -సామాజిక వెత్త. పాలేరు.సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కలిసొచ్ఛే రాత ఉంటే నడిసొచ్ఛే కొడుకు పుడతాడంట. ఇది తుమ్మలగారి కొసం…

You cannot copy content of this page