పర్యాటక శాఖ మంత్రి సమీక్షలో పర్యాటక శాఖ అధికారుల గైర్హాజరు

జిల్లా సమీకృత భవన సముదాయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.ఈ సమావేశంలో మంత్రితో పాటు కలెక్టర్ క్రాంతి,ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,విజయుడు, జడ్పీ చైర్ పర్సన్ సరిత,ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు…

వైకుంఠపురం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుద్దాం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

వైకుంఠపురం వెంకటేశ్వర ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న వైకుంఠపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తానని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. అమరావతి మండలం వైకుంఠపురంలో వెలసిన…

పర్యాటక కేంద్రంగా అంబేడ్కర్ స్మృతి వనం: మంత్రి మేరుగు

పర్యాటక కేంద్రంగా అంబేడ్కర్ స్మృతి వనం: మంత్రి మేరుగు పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని పరిశీలించిన ఆయన విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు వివరించారు..…

స్థానిక ఖిల్లా లోని జాఫర్ బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దితున్నము.

స్థానిక ఖిల్లా లోని జాఫర్ బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దితున్నము. -జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఖమ్మం : స్థానిక ఖిల్లా లోని జాఫర్ బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్…

పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు కీలక పాత్ర!!

Planning plays a vital role in the development of tourism పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు కీలక పాత్ర!!-మంత్రి శ్రీమతిఆర్.కె.రోజా పర్యాటక అభివృద్ధి కి ప్రణాళికలు కీలకమైన పాత్ర పోషిస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల శాఖ…

You cannot copy content of this page