బాపూజీ నగర్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం నంద్యాల మండలం బాపూజీ నగర్ గ్రామంలో శంఖారావం కిట్లను పంపిణీ చేయడం జరిగిందని మాజీ మంత్రి నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ తులసి…
సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయి కళావెంకటరావు సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయి.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగిస్తుంది.చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు అని ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు తెలిపారు.రామతీర్థం జంక్షన్…