ప్రజా పంపిణీ బియ్యంతో దందా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైరా ఏసీపీ రహెమాన్ అన్నారు. బోనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని రవినూతల వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 400 బస్తాల రేషన్ బియ్యాన్ని బోనకల్లు ఎస్సై మధుబాబు ఆధ్వర్యంలో…
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు రూ.50వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సీఆర్పీసీ కింద నోటీసులు…
ప్రకాశం జిల్లా – రాచర్ల లో.5 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ విఆర్వో పిక్కిలి వెంకటేశ్వర్లు పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.25 వేలకు ఒప్పందం కుదుర్చుకుని గతంలో రూ.20 వేలు తీసుకున్న సదరు విఆర్ఓజిల్లాలో సంచలనం సృష్టిస్తున్న…
గుంటూరు జిల్లా.సిరిపురం కు చెందిన చెపరాల సూర్యప్రకాశరావు వద్ద రూ.5000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు.
youth caught transporting ganja Ashwaravpeta భద్రాద్రి కొత్తగూడెం జిల్లా// స్లగ్: గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ అశ్వారావుపేట యువకులు వాయిస్ ఓవర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గంజాయి వాడకం రోజురోజుకీ పెరిగిపోతుందని, సోమవారం జరిగిన సంఘటనతో మరోసారి రుజువు అయింది.…