పటాన్చెరు: 500 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బీడీఎల్ ఠాణా పరిధిలోని ఘటన వివరాలు సంగారెడ్డి ఎస్పీ రూపేష్కుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన ప్రభాకర్రెడ్డి రైస్మిల్లు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఇతని మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా…
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి IDA లో సెంటారస్ ఫార్మాసిటికల్ కంపెనీ నుండి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఆఫీసర్ నాగభూషణం, వారి అసిస్టెంట్ 1,10,000/-( ఒక లక్ష పదివేల రూపాయలు) లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా…