‘ఓరి దేవుడా’  చిత్రం నుంచి బ్యూటీఫుల్ రెయిన్ సాంగ్ ‘గుండెల్లోన’ రిలీజ్

‘ఓరి దేవుడా’  చిత్రం నుంచి బ్యూటీఫుల్ రెయిన్ సాంగ్ ‘గుండెల్లోన…’ రిలీజ్.. కట్టిపడేస్తోన్న అనిరుధ్ వాయిస్ ‘గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి…’ జాగ్రత్తగా చూసుకుంటాను అని తన ప్రేయసి బుజ్జమ్మకి చెబుతున్నారు హీరో విశ్వక్ సేన్. ఇంత‌కీ ఆ బుజ్జ‌మ్మ ఎవ‌రు..…

క్రైమ్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’   నుంచి అత్యంత భారీగా రూపొందిన జాన‌ప‌ద గీతం ‘తగ్గేదే లే’ రిలీజ్‌

క్రైమ్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’   నుంచి అత్యంత భారీగా రూపొందిన జాన‌ప‌ద గీతం ‘తగ్గేదే లే’ రిలీజ్‌ భద్ర ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్ నుంచి రూపొందిన న్యూ ఏజ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘తగ్గేదే లే’. యువ కథనాాయకుడు నవీన్ చంద్ర లీడ్…

కేసిఆర్…. దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ

కేసిఆర్…. దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయండి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాక్షితచండూరు: మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా అంటే విప్లవాల ఖిల్లా అని చెప్పారు. తమను దొంగదెబ్బ…

ప్రైడ్ గా కనిపించనున్న సాయి కుమార్, అరి సినిమా నుంచి క్యారెక్టర్ ఫస్ట్

ప్రైడ్ గా కనిపించనున్న సాయి కుమార్, అరి సినిమా నుంచి క్యారెక్టర్ ఫస్ట్లుక్ రిలీజ్ అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా“అరి”. మై నేమ్ ఈజ్…

మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic restrictions in Hyderabad from 3 pm మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్‌: పులసంబురం బతుకమ్మ పండుగ నేటితో ముగియనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. దీంతో స్టేడియం…

ఆటోనగర్ లోని గ్రీన్ మేడోస్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

Bandi Sanjay Padayatra started from Green Meadows Function Hall in Autonagar ఆటోనగర్ లోని గ్రీన్ మేడోస్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర ఆటోనగర్ నుంచి నేషనల్ డీర్ పార్క్, భాగ్యలక్ష్మి కమాన్, హయత్…

మచిలీపట్నం డిపో నుంచి 2 అద్దె బస్సులు ప్రారంభం

rental buses started from Machilipatnam depot మచిలీపట్నం డిపో నుంచి 2 అద్దె బస్సులు ప్రారంభం. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారిని త్వరగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీ కొత్తగా అద్దె బస్సులను అందుబాటులోకి తెచ్చిందని…

ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ

సాక్షిత హైదరాబాద్‌: ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాద‌‌వ్‌ అన్నారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని ప్రాంభించనున్న ‌నేపథ్యంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో…

You cannot copy content of this page