మైనారిటీలకు అండగా నిలుస్తా: రఘురాం రెడ్డి

మైనారిటీలకు అండగా నిలుస్తా: రఘురాం రెడ్డి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తామని, అధైర్యపడొద్దని కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారo ఆయన సత్తుపల్లి లో జరిగిన క్రిస్టియన్…

మీ తో నడుస్తా.. అందరికీ అండగా నిలుస్తా..

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డితెల్లవారుజామునుంచే పటేల్ స్టేడియం లో వాకర్లతో కలిసి ప్రచారం షురూ..సాక్షిత ఖమ్మం: అపుడే తెలతెలవారుతుండగా..మెడలో కాంగ్రెస్ కండువా వేసుకుని..అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. వాకర్లతో అడుగులేస్తూ..క్రికెట్ క్రీడాకారులతో కలిసి కాసేపు బ్యాటింగ్ చేసి..ఉత్సాహం నింపారు. ప్రచారంలో తనదైన…

You cannot copy content of this page