తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న నల్లమల లోతట్టు అడవి ప్రాంతంలో రాతిపై చెక్కిన పర్షియన్ శాసనం లభించినట్లు భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లెలతీర్థం ప్రాంతం దాటి గుండాల వైపు మంటలు వ్యాపిస్తున్నాయి. దాదాపు వంద ఎకరాలలో అగ్నికీలలు చుట్టుముట్టాయి. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. మంటలను అదుపులోకి…
Tour of Srisailam Devasthanam and Nalmala forests శ్రీశైలం దేవస్థానం ఈవో నల్లమల అడవుల పర్యటన మహా శివరాత్రి బ్రాహ్మత్సవం వేడుకల సందర్భంగా పాదయాత్ర కాలినడకన వచ్చే శివా స్వాములు కి భక్తుల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు…