ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాధపురం కొండపై శ్రీ లక్ష్మి నరింహస్వామి వారిని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత దర్శించుకున్నారు.. హోంమంత్రికి దేవస్థాన అధికారులు ఆలయ లాంచనాలతో స్వాగతం పలికి స్వామి వారి దర్శనం…
గురజాల మండలం జంగ మహేశ్వరపురంలోని శ్రీ భూసమేత యాదాద్రి నరసింహస్వామి ప్రతిష్ట మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న..
సాక్షిత : నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..గురజాల మండలం జంగ మహేశ్వరపురంలోని పలు దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గరు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి , శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,…