టీడీపీ చూపు బడుగుల వైపా.. శ్రీకృష్ణదేవరాయలు వైపా..? బీసీ అభ్యర్థిని బరిలో దింపే యోచనలో వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారు షేక్. మగ్బుల్ జానీ భాషామాచర్ల నియోజకవర్గ ప్రతినిధిపల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి…
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ని పరామర్శించిన నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * : సాక్షిత : వినుకొండ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం టిడిపి గుండాలు చేసిన…
వైసిపి కు రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు. ఎంపీ పదవికు కూడా రాజీనామా పల్నాడు జిల్లా ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు. గత ఎన్నికలలో మంచి మెజారిటీ తో పార్లమెంట్ పంపించారు. నా వంతుగా నేను పల్నాడు…
నరసరావుపేట ఎంపీ లావు రాజీనామాపై నరసరావుపేట ఎమ్మెల్యే కామెంట్స్ నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో అందరం ఓసీ అభ్యర్థులమే.. అందుకే బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని అధిష్ఠానం భావించింది.. ఎంపీ లావు రాజీనామాతో పార్టీకి నష్టం లేదు.. ప్రాంతీయ పార్టీలలో అధిష్ఠాన నిర్ణయానికి…
సాక్షిత : ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి , నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ..*నరసరావుపేట లో నియోజకవర్గ స్థాయి గోపిరెడ్డి టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “యూత్ మీట్ & గ్రీట్..” కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…
పల్నాడు జిల్లా నరసరావుపేట లో “ఔషధ తనిఖీ” అధికారి వారి నూతన కార్యాలయం కొరకు భూమి పూజ నిర్వహించిన..నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి .._* _సాక్షిత : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట లింగంగుంట లో ఎస్పీ వారి కార్యాలయం ఎదురు…
నియోజకవర్గంలో ప్రజా సమస్యలు,ఇతర అంశాల పై చర్చించిన నేతలు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు వైసిపి సీనియర్ నేత,లింగంగుంట్ల గ్రామ మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వర్ రెడ్డిని వారి స్వగృహం నందు మరియదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు ఇంటికి…
సంఘీభావం తెలిపిన టీడీపీ నాయకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు,డా౹౹కడియాల వెంకటేశ్వరరావు,డా౹౹నాగోతు ప్రకాష్ స్కిల్ స్కాం అంటూ చంద్రబాబును అక్రమంగా ఇరికించారని అది బూటకపు స్కాంగా తేలిపోయిందని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.31 వ రోజు నిరసన దీక్షలో…
60 లక్ష రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నరసరావుపేట పట్టణంలోని సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో 26, 27, 28వ వార్డుల్లోని శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి…
పల్నాడు జిల్లా నరసరావుపేట లో జరిగిన టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు నరసరావు పేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు జిల్లా…