దోపిడీకి గురైన రెండు కోట్ల మూడు లక్షల విలువైన(సుమారు 3.5 కేజీల) బంగారు నగలు

దోపిడీకి గురైన రెండు కోట్ల మూడు లక్షల విలువైన(సుమారు 3.5 కేజీల) బంగారు నగలు, 5 లక్షల రూపాయల నగదు రికవరీ. 15 లక్షల విలువైన రెండు కార్లు స్వాధీనం. 9 మంది ముద్దాయిలు అరెస్టు. ది.21.02.2024 సాయంత్రం సుమారు 06.00…

ఆలయం గోడ కు కన్నం చేసి అమ్మవారి నగలు చోరీ

హైదరాబాద్:మల్కాజ్‌గిరిలో దొంగలు రెచ్చిపోయారు. మల్కాజ్‌గిరి గౌతం‌నగర్‌లో దుర్గాభవాని ఆలయంలో తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు. ఆలయం గోడకు కన్నం పెట్టి లోనికి దుండగులు ప్రవేశించారు. 20 తులాల బంగారం, 2 కిలోల వెండి చోరీ చేశారు. ఆలయంలో ఉన్న కౌంటర్ లోని రూ.80వేలు,…

You cannot copy content of this page