ధర్మపురి నియోజకవర్గం కమ్మర్ ఖాన్పేట్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన

ధర్మపురి నియోజకవర్గం కమ్మర్ ఖాన్పేట్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ , చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి , మాజీ శాసనసభ్యులు రామకృష్ణ రెడ్డి మరియు…

ధర్మపురి శ్రీ లక్ష‍్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరగనున్న ధర్మపురి లక్ష‍్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించారు.

You cannot copy content of this page