పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా..

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా..పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేంత వరకు నా పోరాటం ఆగదు – కూన శ్రీశైలం గౌడ్ సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం: అర్హులైన…

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు బిజెపి ధర్నా

సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం స్థానిక బిజెపి నాయకులు ధర్నా నిర్వహించారు. బిజెపి హుస్నాబాద్ పట్టణ మండల అధ్యక్షులు బత్తుల శంకర్…

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు…

ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని రెండవ రోజు ఆశ వర్కర్లు ధర్నా చేయడం జరిగింది

వికారాబాద్ జిల్లా ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని రెండవ రోజు ఆశ వర్కర్లు ధర్నా చేయడం జరిగింది

మున్సిపల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా

వికారాబాద్ జిల్లా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా రెండవ రోజు.పర్మినెంట్ చేయాలని కోరడం జరిగింది

అంగన్వాడి ధర్నా రెండవ రోజు పర్మినెంట్ చేయాలని వంట వాపు కార్యక్రమం జరిగింది

వికారాబాద్ జిల్లా అంగన్వాడి ధర్నా రెండవ రోజు పర్మినెంట్ చేయాలని వంట వాపు కార్యక్రమం జరిగింది

కలెక్టర్ఆఫీస్ ముందు అంగన్వాడీ అషావర్కర్ లను పర్మనెంట్ చేయాలనీ ధర్నా

జాతీయ రహదారి పై ధర్నా రాస్తారోకో

మణిపూర్ లో మహిళా లపై దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో జాతీయ రహదారి పై ధర్నా రాస్తారోకో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్దం మణిపూర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలి కాంగ్రెస్ పార్టీ…

సిర్గాపూర్ మండలం వంగ్గల్ గైరాన్ తాండాకు రోడ్డు వేయాలని తాండవాసులతో కలిసి ధర్నా

సిర్గాపూర్ మండలం వంగ్గల్ గైరాన్ తాండాకు రోడ్డు వేయాలని తాండవాసులతో కలిసి ధర్నా లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్ జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ మాట్లాడుతూ సిర్గాపూర్ మండలంలోనీ వంగ్గల్ గ్రామ నుండి గైరాన్…

ఏలూరులో ఆశ వర్కర్ల ధర్నా

ఏలూరు :ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించకూడదని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ … ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఆశావర్కర్లు మంగళవారం ధర్నా చేపట్టారు. ఆశావర్కర్ల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు….

You cannot copy content of this page