చంద్రబాబుకు మడ్డతు తెలిపి దైర్యం చెప్పనున్న జనసేనాని

బిగ్ బ్రేకింగ్ రేపు రాజమండ్రికి జనసేనాని టీడీపి అధినేత చంద్రబాబు తో జనసేన్ అధ్యక్షుడు పవన్ ములాఖాత్ జైలులో కలవనున్న ఇద్దరు అగ్రనేతలు చంద్రబాబుకు మడ్డతు తెలిపి, దైర్యం చెప్పనున్న జనసేనాని ప్రత్యేక విమానంలో రాజమండ్రీ కి పవన్ జైలు అధికారులు…

వరదల్లో చిక్కుకున్న వరద బాధితులకు అండగా దైర్యం చెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలింపజేసిన పోలీస్ సిబ్బంది మరియు BRS రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి

గంగారాం గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వరదల్లో చిక్కున్న విషయం తెలుసుకొని హుటాహుటిన వెళ్లి ప్రజలందరికి దైర్యం చెప్పి, వారికి “నేనున్నా అనీ భరోసా “ఇచ్చి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మీశ్రా తో మాట్లాడి ఇక్కడ…

You cannot copy content of this page