ktr :డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్

ktr :డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్

ktr : డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ మరణం బాధాకరం అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ధర్మపురి అరవింద్ నివాసంలో డి. శ్రీనివాస్ పార్థివ దేహం వద్ద నివాళులు…
Whatsapp Image 2024 01 29 At 1.24.47 Pm

చిన్నపరెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పాయం

బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి బంజర కి చెందిన గొంది చిన్నపరెడ్డి మరణించిన విషయం తెలుసుకుని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో…
హరీశ్వర్ రెడ్డి  స్వగృహం పరిగి లో వారి పార్థీవ దేహానికి మంత్రులు హరీశ్ రావు,నివాళులర్పించిన

హరీశ్వర్ రెడ్డి స్వగృహం పరిగి లో వారి పార్థీవ దేహానికి మంత్రులు హరీశ్ రావు,నివాళులర్పించిన

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్వర్గీయ హరీశ్వర్ రెడ్డి స్వగృహం పరిగి లో వారి పార్థీవ దేహానికి మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డిలతో కలసి పూల మాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ .…
సాయిచంద్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ గారు ఘన నివాళులు

సాయిచంద్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ గారు ఘన నివాళులు

అకాల మరణం చెందిన, తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. గుర్రంగూడ లోని సాయిచంద్ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. సాయిచంద్ భౌతికకాయానికి పుష్పాంజలి…
మాజీ మంత్రి విజయ రామారావు పార్థివ దేహానికి నివాళులర్పించిన ఉపసభాపతి తీగుళ్ళపద్మారావుగౌడ్

మాజీ మంత్రి విజయ రామారావు పార్థివ దేహానికి నివాళులర్పించిన ఉపసభాపతి తీగుళ్ళపద్మారావుగౌడ్

మాజీ మంత్రి విజయ రామారావు పార్థివ దేహానికి నివాళులర్పించిన ఉపసభాపతి తీగుళ్ళపద్మారావుగౌడ్ సాక్షిత : మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్, విజయరామారావు పార్థివదేహానికి బంజారా హిల్స్ లో రాష్ట్ర ఉపసభాపతి తీగుళ్ళపద్మారావుగౌడ్ నివాళులర్పించారు. బంజారా హిల్స్ లోని మాజీ మంత్రి…
సి.బి.ఐ. మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె. విజయరామారావు పార్థివ దేహానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు

సి.బి.ఐ. మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె. విజయరామారావు పార్థివ దేహానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు

సి.బి.ఐ. మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె. విజయరామారావు పార్థివ దేహానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.