దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్రమంత్రులతో భేటీ

కాంగ్రెస్‌ పార్టీ పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులను కలవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్‌మెంట్లు కోరినట్లు తెలిసింది. ఇందులో ఆర్థికశాఖ మంత్రి…

దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అలీపుర్‌ మార్కెట్‌లోని ఓ పేయింట్‌ పరిశ్రమలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 22 ఫైరింజన్లతో…
Whatsapp Image 2024 01 24 At 1.36.20 Pm

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి ‘జయ జయహే తెలంగాణ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి ‘జయ జయహే తెలంగాణ’గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజాకవి అందెశ్రీ రాసిన గీతం విశేష ప్రాచుర్యం పొందింది. శకటంలో కుమురం భీం, రాంజీ…

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దిల్లీలో దీక్ష చేస్తా : కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దిల్లీలో దీక్ష చేస్తా : కవిత హైదరాబాద్‌: మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా రిజర్వేషన్ బిల్లు (Women reservation bill)ను పార్లమెంట్‌ ముందుకు తీసుకురావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)…

You cannot copy content of this page