ప్రజల దాహార్తిని తీర్చాలనే ఆలోచన గొప్పది….

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్…. 27వ వార్డులో మంగ మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి మరియు చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే… వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చాలనే ఆలోచన చాలా గొప్పది అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్…

చలివేంద్రాల ఏర్పాటుతో ప్రజలను దాహార్తిని తీర్చడం దేవునికి సేవ చేసిన దానితో సమానం: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద .

రంగా రెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ లోని ఠాగూర్ స్కూల్ వద్ద బండారి ఉమారాణి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాల ఏర్పాటు…

You cannot copy content of this page