తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శ్రీ నారాలోకేష్ యువగళం పాదయాత్ర త్వరలో అనంతపురం జిల్లాలో పూర్తి చేసుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నందున ఈ ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ నాయకులతో ఇరు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిసెట్టి వెంకటేశ్వర్లు (కర్నూలు…
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండల కేంద్రం. తెలుగుదేశంపార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జి.వి.ఆంజనేయులు ఆదేశాలు మేరకు, నూజెండ్ల తెలుగు గ్రామ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో. నూజెండ్ల మండలంలోని…
ఘనంగా తెలుగుదేశంపార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సాక్షిత నంద్యాల జిల్లా డోన్ రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఆదేశాల మేరకు, డోన్ నియోజకవర్గ టిడిపి అ భ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి సూచనల మేరకు తెలుగుదేశంపార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం డోన్ పట్టణ టిడిపి…