తుపాను ముప్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పౌరుల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సహాయ శిబిరాల్లో తాగునీరు, ఆహారం, మందులు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. నైరుతి…
కాకినాడ తుపాను కారణంగా రెడ్ అలర్ట్ ఇచ్చినందున పాదయాత్రకు 3 రోజుల విరామం. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్ద యువగళం పాదయాత్ర.తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం, ఈదురుగాలులు. తుపాను ప్రభావం…
People should be alert in the wake of the storm తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి.*టోల్ ఫ్రీ నంబర్ 0877-2256766*డ్రైనేజీ కాలువల్లో ఎక్కడా చెత్త లేకుండా తొలగించండి.*కమిషనర్ అనుపమ అంజలి సాక్షిత *తిరుపతి : తుఫాను నేపథ్యంలో…