కృష్ణా జిల్లా మచిలీపట్నం ఖజానా కార్యాలయంలో 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడిన జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్
లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ రిజిస్టర్ తస్లీమా మహబూబాబాద్ జిల్లా మానుకోట సబ్రిజిస్ట్రార్ తస్లీమా,ఆమె అనుచరుడు వెంకటేష్ ఏసీబీ అధికారుల దాడుల్లో బయటపడ్డ తస్లీమా నిజస్వరూపం మహబూబాబాద్:మార్చి 23 లంచం తీసుకుంటూ మహ బూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ శుక్రవారం…
హైదరాబాద్: రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు జలమండలి ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. రెవెన్యూ సర్కిల్ సీజీఎం కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఎల్.రాకేష్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్ను అరెస్టు చేశారు. అక్బర్ హుస్సేన్ జలమండలికి నీటి ట్యాంకర్ అద్దెకిచ్చారు. అందుకు…
ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు రూ.50వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సీఆర్పీసీ కింద నోటీసులు…
యాదాద్రి భువనగిరి జిల్లా ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి. 5000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసిబీ అధికారులకు చిక్కాడు.. అదుపులోకి తీసుకుని విచారించి 29000 రూపాయల స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు కొటేకల్ విఆర్వో శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులును 3వేలు లంచం తీసుకుంటూ పట్టివేత ఇద్దరిని కార్యాలయంలో విచారిస్తున్న ఏసీబీ అధికారులు. కొటేకల్ కు చెందిన జయరాముడు అనే వ్యక్తి నుండి చెరో 1500…
ప్రకాశం జిల్లా – రాచర్ల లో.5 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ విఆర్వో పిక్కిలి వెంకటేశ్వర్లు పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.25 వేలకు ఒప్పందం కుదుర్చుకుని గతంలో రూ.20 వేలు తీసుకున్న సదరు విఆర్ఓజిల్లాలో సంచలనం సృష్టిస్తున్న…
నెల్లూరు జిల్లా బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 15 వేలు కావాలని గ్రామస్థుడు రావిళ్ల వెంకటేశ్వర్లు ను డిమాండ్ చేసిన ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామ వీఆర్వో M.మాల్యాద్రి.. రావెళ్ల వెంకటేశ్వర్లు అనే రైతు నుండి తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే…
40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్సై షేక్ మహబూబ్ బాషా ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్బాషా కేసు విషయంలో బాధితులు వద్ద నుండి 40000 లంచం తీసుకుంటుండగా సోమవారం రాత్రి…
గుంటూరు జిల్లా.సిరిపురం కు చెందిన చెపరాల సూర్యప్రకాశరావు వద్ద రూ.5000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు.