లంచం తీసుకుంటూ పట్టివేత

Spread the love

కర్నూలు ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

కొటేకల్ విఆర్వో శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులును 3వేలు లంచం తీసుకుంటూ పట్టివేత

ఇద్దరిని కార్యాలయంలో విచారిస్తున్న ఏసీబీ అధికారులు.

కొటేకల్ కు చెందిన జయరాముడు అనే వ్యక్తి నుండి చెరో 1500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు.

వాల్యువేషన్ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్ చేసిన అధికారులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page