డెప్యూటీ మేయర్గా దేవుడి దయ, ప్రజల దీవెనలతో తిరుపతి నగరాన్ని అత్యద్భుతంగా మార్చగలిగాం.. ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థిస్తున్నా.. ఆశీర్వదించండి.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి * సాక్షిత : స్థానిక దోబీ ఘాట్లో శ్రీ శ్రీనివాస రజక…
తిరుపతి అభివృద్ధిని రాష్ట్రంలో శిఖరాగ్రంలో నిలబెట్టగలిగాం..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . సాక్షిత : యస్ వి యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. నగరాభివృద్ధిలో భాగంగా 18 మాస్టర్ ప్లాన్…
తిరుపతి తాగునీటి అవసరాల దృష్ట్యా నగర ఇరిగేషన్ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొనడం జరిగింది. సాక్షిత : తిరుపతిలో తాగునీటి కోసం తెలుగు గంగ రిజర్వాయర్ నుంచి పైపులైన్ ఏర్పాటు చేసి ప్రజలకు…
తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్దికి అందరిని సమన్వయం చేసుకొని కృషి చేస్తానని తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అధితి సింగ్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాంబర్లో పదవి భాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ…
107 మంది విద్యార్థినులకు స్కాలర్షిప్పులు పంపిణీ చేసిన నగర మేయర్ డాక్టర్ శిరీష,మలబార్ గోల్డ్ & డైమండ్స్ తిరుపతి.భారత దేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, 30 జనవరి ఉదయం మలబార్…
వాటర్ ప్లస్, 5 స్టార్ రేటింగ్స్ ర్యాంకులో సర్టిఫికేషన్స్వచ్చ సర్వేక్షణ్ 2023 లో తిరుపతి నగరపాలక సంస్థ అవార్డుల మోత మోగించింది. పదిలక్షల జనాభా కలిగిన పట్టణాల్లో రెండవ ర్యాంకు, జాతీయ స్థాయిలో క్లీనేస్ట్ సిటీ గా తిరుపతి నగరపాలక సంస్థ…
మరింత అభివృద్ధికి మా కౌన్సిల్ కృషి చేస్తుంది – మేయర్ శిరీష సాక్షిత : తిరుపతి అభివృద్దే ధ్యేయంగా పని చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడి చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు…
సాక్షిత తిరుపతి నగరం:ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం మనందరికి ఆదర్శనీయమని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో పొట్టి…
అభివృద్ది పనులకు బడ్జెట్ ఆమోదం – మేయర్ శిరీష, కమిషనర్ హరిత*ప్రజాభివృద్దికి కౌన్సిల్ కృషి – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ యొక్క బడ్జెట్ ఆమోదానికి, చేయాల్సిన తిరుపతి అభివృద్ది పనులు కోసం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ సాధారణ…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష..