పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు

తగ్గిన ధరలు నేటి నుంచే అమలు.. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే తగ్గిన ధరలు ఈవాళ దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. హైదరాబాద్:లీటర్…

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ఆలోచనను విరమించుకోవాలి

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ఆలోచనను విరమించుకోవాలి.రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆడడ్డుకోకపోతే మూల్యం తప్పదు సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు హెచ్చరించారు. స్థానిక సిపిఐ ఆఫీస్ కోట రెడ్డి భవన్లో…

You cannot copy content of this page