తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘటన. మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతి మహి గా పోలీసులు గుర్తింపు. తిరుమల నుండి తిరుపతికి ద్విచక్ర వాహనంలో త్రిబుల్ రైడింగ్ వస్తుండగా…
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామ సమీపంలో బాలుని డీ కొట్టిన ఆర్టీసీ బస్సు… బాలుడు అక్కడికక్కడే మృతి.. బాలుడి మృతితో. శోకసముద్రంలో తల్లిదండ్రి బంధువులు… ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ప్రకాశం జిల్లా పొదిలి మర్రిపూడి వెళ్ళే దారి లారీ ఆఫీసు సమీపంలో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్,బైక్ డీ ఒకరు స్పాట్ మృతుడు గుండ్ల సముద్రం వాసిగా సమాచారం పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.
కృష్ణాజిల్ల, మచిలీపట్నం… రోడ్డు ప్రమాదాలను కేంద్రబిందువుగా మచిలీపట్నం డీ మార్ట్. విధులు నిర్వహిస్తున్న పోలీసులు సైతం ఈప్రాంతంలో ప్రమాదాల బారిన పడి గాయలపాలవుతున్నా పోలీసులు నివారణా చర్యలు చేపట్టకపోవడం విచారకరం. ఈప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు వేయడం కన్నా వేగనిరోధక బారికేడ్లను ఏర్పాటు…