పలాస మండలంలో మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40) జమ్మూ కాశ్మీరు లోని ఉదంపూర్ లోని యూనిట్ లో జేసీఓ క్యాడర్లో విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మ హత్య చేసుకున్నట్లు ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం…
చనిపోతే ‘జై జవాన్’ అనడం కాదు.. మా భార్య పిల్లలు భూములకు రక్షణ కల్పించండి— ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే గ్రామాల్లోని మా భూములను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు— విలేకరుల సమావేశంలో బాధితుడు దేశ సైనికుడు దోమల ఉపేందర్ రావు…
జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాతితి వ్యక్తం చేశారు. హైదరాబాద్: జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి…