జనవరి 20న పాస్పోర్టు అదాలత్ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్ ఆర్పీవో స్నేహజ తెలిపారు. సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం ఆవరణలో అదాలత్ జరగనున్నట్లు చెప్పారు. వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులు నేరుగా సంప్రదించవచ్చన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం…
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * తమ వాహనాలపై యాత్ర స్టిక్కర్ అతికించడం జరిగింది.ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలను కులమతాల ఆధారంగా విడగొడుతున్న బిజేపి వైఖరిని ఎండగడుతూ దేశ…
Haath Se Haath Jodo program from January 26 జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో కార్యక్రమంజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: హాత్ సే హాత్ జోడో అభియాన్…