ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకి సంబందించిన సన్నాహాక సమావేశం నేడు నెల్లూరు కస్తూరిభా పాఠశాల ఆవరణంలోని రవీంద్రనాధ్ ఠాగూర్…
పసుమర్రు వాసుల దశాబ్దాల కష్టాన్ని తీర్చాంరూ.6 కోట్ల నిధులతో సమస్యకు పరిష్కారం చూపాంముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో పల్లెసీమలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేట పట్టణ శివారు పసుమర్రు గ్రామానికి కొత్తగా…