వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తాన‌ని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్ర‌క‌టించారు

వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తాన‌ని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా సీఎం జ‌గ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ సిద్ధ‌మా అంటున్నాడు. చంద్ర‌బాబు కుర్చీలు ఎత్త‌మంటున్నాడ‌ని మండిప‌డ్డారు. టీడీపీ-జ‌న‌సేన‌, వైసీపీలు బీజేపీ…

తిరుపతిని పెద్ద నగరాలతో పోటీ పడేలా చేస్తానని మాటిస్తున్నాను.. ఎమ్మెల్యే

తిరుపతిని పెద్ద నగరాలతో పోటీ పడేలా చేస్తానని మాటిస్తున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . సాక్షిత : స్థానిక భైరగపట్టేడ్ లో వాకర్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ…
Whatsapp Image 2024 01 31 At 12.52.46 Pm

మీరంతా గర్వపడేలా తిరుపతిని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను

మీరంతా గర్వపడేలా తిరుపతిని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . స్థానిక 8వ వార్డు మునిశేఖర్ రాయల్ మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో…

You cannot copy content of this page