వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అంతేకాకుండా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. జగన్ సిద్ధమా అంటున్నాడు. చంద్రబాబు కుర్చీలు ఎత్తమంటున్నాడని మండిపడ్డారు. టీడీపీ-జనసేన, వైసీపీలు బీజేపీ…
తిరుపతిని పెద్ద నగరాలతో పోటీ పడేలా చేస్తానని మాటిస్తున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . సాక్షిత : స్థానిక భైరగపట్టేడ్ లో వాకర్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ…
మీరంతా గర్వపడేలా తిరుపతిని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . స్థానిక 8వ వార్డు మునిశేఖర్ రాయల్ మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో…