బండి రామకృష్ణ మాట్లాడుతూ ముంజలూరు గ్రామ నివాసిబసవ పాండురంగ ఇటీవల ప్రమాదంలో గాయపడి కాలుకు శస్త్ర చికిత్స చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని నిరుపేద అయిన పాండురంగ పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని అన్నారు. వైద్యుల సూచన మేరకు 50 వేల రూపాయలతో…
అనాధాశ్రమానికి చేయూతనిచ్చిన : సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సంజీవిని అనాధాశ్రమానికి గిద్దలూరు సీఐ ఫిరోజ్,ఎస్సై బ్రహ్మనాయుడు చేయూతను అందించారు. తమ వంతుగా అనాధాశ్రమానికి నాలుగు బస్తాల బియ్యం రెండు నెలలకు సరిపడ్డ సరుకులు ఒక…