నీటి సరఫరా బిల్లు వెంటనే మంజూరు చేయాలని ధర్నా

మార్కాపురంలో స్పందన కార్యక్రమం ఎదుట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా బిల్లు వెంటనే మంజూరు చేయాలని ధర్నా చేస్తున్న నిర్వాహకులు

జర్నలిస్టులకు అందరికి ఇండ్ల స్థలాలు మంజురు చేయాలని డిమాండ్-ఎంపీపీ వైయస్సార్

తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించింది జర్నలిస్టులే మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని కలెక్టర్ ఫిష్ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు,రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల…

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాస్తారోకో

సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పేద ప్రజలకు ఇచ్చిన హామీలను…

మున్సిపల్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ వారిని రెగ్యులరైజ్ చేయాలని, వారి సమస్యలు

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి వికారాబాద్ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ వారిని రెగ్యులరైజ్ చేయాలని, వారి సమస్యలు పరిష్కరించాలని మరియు G.O 317 ఉద్యోగ ఉపాధ్యాయ బాధితుల సంఘం వారు, వారిని…

ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని రెండవ రోజు ఆశ వర్కర్లు ధర్నా చేయడం జరిగింది

వికారాబాద్ జిల్లా ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని రెండవ రోజు ఆశ వర్కర్లు ధర్నా చేయడం జరిగింది

అంగన్వాడి ధర్నా రెండవ రోజు పర్మినెంట్ చేయాలని వంట వాపు కార్యక్రమం జరిగింది

వికారాబాద్ జిల్లా అంగన్వాడి ధర్నా రెండవ రోజు పర్మినెంట్ చేయాలని వంట వాపు కార్యక్రమం జరిగింది

వైద్య సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన

కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వైద్య సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు.శేరిలింగంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ నందు ఏఎన్ఎంలు ఇతర వైద్య సిబ్బంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్లిష్ట పరిస్థితులలో విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడం…

హామీలను అమలు చేయాలని కోరుతూ వీఆర్ఏల సంఘం

ఏలూరు .గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం భారీగా తరలివచ్చిన వి ఆర్…

పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వాటర్ వర్క్స్ అధికారులను కోరిన చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో పైప్ లైన్ రోడ్ లో శ్వేతా ఆర్యన అపార్ట్మెంట్ ఎదురుగా డ్రైనేజ్ మాన్యువల్ డామేజ్ ఐ వర్షపు నీళ్ళు రోడ్డుపై ప్రవహిస్తున్నాయని అపార్ట్మెంట్ వాసులు తెలియడంతో HMWS వాటర్ వర్క్స్…

మహిళ రెజ్లర్లు పై లైంగిక వేధింపులకు పాల్పడిన బి.జె.పి. యం.పి. అరెస్టు చేయాలని

మహిళ రెజ్లర్లు పై లైంగిక వేధింపులకు పాల్పడిన బి.జె.పి. యం.పి. బ్రిజ్ భూషణను అరెస్టు చేయాలని, పదవులనుండి బర్తరఫ్ చేయాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కే. నాగమణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, వుపాధ్యక్షులు అల్లు.మహాలక్ష్మి…

You cannot copy content of this page