కిడ్నాపర్, ఏనుగుల వేటగాడు, చందనం స్మగ్లర్ వీరప్పన్ కూతురు విధయ్ వీరప్పన్ 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బెంగళూరులో లా డిగ్రీ పూర్తి చేసిన న్యాయవాది విద్యా వీరప్పన్, నామ్ తమిజార్ కట్చి (NTK) తరపున కృష్ణగిరి లోక్సభ స్థానానికి…
ఈ అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. సాయంత్రం 6గంటలకు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల నిపుణులు పాల్గొననున్నారు.