రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) డిమాండ్ చేయడంతో యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారి కోరికలు ఎప్పుడు నెరవేరుతాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని మోదీని ప్రశ్నించారు. గురువారం రాజస్థాన్లోని బికనీర్లో…
కాకినాడ :జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పవన్ నమ్మంచి మోసం చేశాడని సీరియస్ అయ్యారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ ఎద్దేవా చేశారు. కాగా, పవన్కు తాజాగా…
సిద్దిపేట:హరీష్ రావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా సోమవారం మరోసారి మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా…
Harsh criticism.. every criticism ఘాటు ఘాటుగా విమర్శలు.. ప్రతి విమర్శలు Hyderabad : తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికార పక్షానికి దాని అనుకూల పార్టీకి మధ్య కౌంటర్ల వార్ జరగడమనేది చాలా అరుదుగా…