వంట గ్యాస్ ధర పెంచిన కేంద్రంపై సూర్యాపేట లో మహిళల తిరుగుబావుట

వంట గ్యాస్ ధర పెంచిన కేంద్రంపై సూర్యాపేట లో మహిళల తిరుగుబావుట. వేలాది గా తరలి వచ్చి మోడీ ప్రభుత్వం పై భగ్గు మన్న మహిళా లోకం కట్టెల పోయి పై వంట చేసి నిరసన తెలిపిన మహిళలు కేంద్ర ప్రభుత్వ…

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను తక్షణమే తగ్గించాలని నిరసన కర్యక్రమం చేపట్టడం జరిగింది.

వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ అన్న ఆదేశాల మేరకు… సాక్షిత : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను గ్యాస్ పై పెంచిన ధరలపెంపు పై నిరసన కార్యక్రమాన్ని కాశీబుగ్గ చౌరస్తాలో 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్ మరియు…

గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో నిర్వహించిన నిరసన

గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి మంత్రి హరీష్ రావు . సాక్షిత : పేద ప్రజల మీద కేంద్ర…

పెంచిన గ్యాస్ ధరలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కుత్బుల్లాపూర్ లో మహిళల వినూత్న నిరసన.

పెంచిన గ్యాస్ ధరలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కుత్బుల్లాపూర్ లో మహిళల వినూత్న నిరసన… సిలిండర్ లపై పూలు చల్లి.. వెనక్కి పంపుతూ.. డౌన్ డౌన్ మోదీ అంటూ నినాదాలు… ధరలు పెంచి కేంద్రం పేదల నడ్డి విరుస్తోందన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్……

కాంగ్రెస్ గెలిస్తే రూ.500 కే గ్యాస్ సిలిండర్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Rs.500k gas cylinder if Congress wins: PCC president Revanth Reddy కాంగ్రెస్ గెలిస్తే రూ.500 కే గ్యాస్ సిలిండర్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మణుగూరు: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని పీసీసీ అధ్యక్షుడు…

You cannot copy content of this page