వెరిఫికేషన్ పూర్తి కాకముందే ఇష్టారీతిన లబ్ధిదారులను ఎంపిక చెయ్యడం దారుణం.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సీపీఐ మేడ్చల్ జిల్లా పార్టీ ఇచ్చిన పులుపులో భాగంగా నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్, దుందిగల్ మండల కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించి స్థానిక అధికారులకు వినతిపత్రం…
డబల్ బెడ్రూంలైనా ఇవండి లేక 60 గజాల స్థలమైన ఇవ్వండి* వెరిఫికేషన్ పూర్తి కాకముందే ఇష్టారీతిన లబ్ధిదారులను ఎంపిక చెయ్యడం దారుణం.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సీపీఐ మేడ్చల్ జిల్లా పార్టీ ఇచ్చిన పులుపులో భాగంగా నేడు నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్,…
అసైన్మెంట్ భూములను అందించిన 53 మంది రైతులకు లబ్ధిదారులకు ఎకరాకు 600 గజాల చొప్పున స్థలం పట్టాలను పంపిణీ
సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం గ్రామంలోని సర్వే నంబరు 1లో HMDA కు అసైన్మెంట్ భూములను అందించిన 53 మంది రైతులకు లబ్ధిదారులకు ఎకరాకు 600 గజాల చొప్పున స్థలం పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు…