కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా ఖైరతాబాద్ లోని విగ్రహం వద్ద నివాళులర్పించిన ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు టిపిసిసీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్…
హైదరాబాద్ మహానగరంలోనే అతిపెద్ద వినాయకుడైన ఖైరతాబాద్ గణనాథుడిని నీలం మధు ముదిరాజ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక దర్శనానికి విచ్చేసిన నీలం మధు ముదిరాజ్ కి నిర్వాహకులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్…