బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్న క్యాబినెట్ 8 నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలు కానున్న ఉభయసభలు 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయం లో నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి “
కేంద్ర క్యాబినెట్ మహిళ బిల్లు ఆమోదం తెలపడంలో కీలక పాత్ర పోషించిన మనందరి ఆత్మీయ నాయకురాలు కల్వకుంట్ల కవిత ని, మేయర్ గద్వాల విజయ లక్ష్మి ని , కలిసి మహిళా లోకం అందరి తరపున కృతజ్ఞతలు తెలిపిన అల్లాపూర్ డివిజన్…
హైదరాబాద్ :రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈనెల 31న చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించనున్నారు. రాష్ట్ర క్యాబినెట్లో దాదాపు 40 నుంచి 50 అంశాలపై చర్చించనున్నారు.…
సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం సమావేశం.
ఎపి బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ను ఇవాళ అసెంబ్లీ ముందుకు రానుంది. జగన్ క్యాబినెట్ ఆమోదం తర్వాత ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో,…