సీబీఐ కోర్టులో మళ్లీ మొదటి కొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

సీబీఐ కోర్టు జడ్జి బదిలీతో మళ్లీ మొదటి కొచ్చిన డిశ్చార్జి పిటిషన్లు డిశ్చార్జి పిటిషన్లు తేల్చేందుకు నేటి వరకు గడువు విధించిన హైకోర్టు అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదన్న సీబీఐ కోర్టు జడ్జి సీబీఐ కోర్టు జడ్జి బదిలీ కారణంగా…

రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌.

తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత.

కోర్టులో లొంగిపోయిన సీనియర్ నటి జయప్రద

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ జయప్రదపై కేసులు కోర్టు విచారణకు హాజరుకాని జయప్రద అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించిన కోర్టు

ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ

విజయవాడ: రెడ్‌ బుక్‌ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ నోటీసు జారీచేసింది.. ఈ కేసుపై నేడు ఏసీబీ కోర్టులో…

IRR కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్‌ దాఖలు.

చంద్రబాబు, నారాయణ, లోకేష్‌, లింగమనేనితో పాటు.. రాజశేఖర్‌ను నిందితులుగా పేర్కొన్న సీఐడీ అధికారులు అనుచితంగా లబ్ధిపొందాలని చూశారన్న సీఐడీ చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే.. వ్యవహారం మొత్తం జరిగిందని పేర్కొన్న సీఐడీ

గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట

నాలుగు వారాల వరకు మాత్రమే స్టే గద్వాల: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు గత నెల 24న వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.…

మంత్రి బొత్స సత్యనారాయణ: చంద్రబాబు తన నిజాయితీని కోర్టులో నిరూపించుకోవాలి

మంత్రి బొత్స సత్యనారాయణ: చంద్రబాబు తన నిజాయితీని కోర్టులో నిరూపించుకోవాలిఆధారాలు ఉన్నందువల్లే అరెస్టుచట్టం ఎవరికీ చుట్టం కాదు

కోర్టులో వనమా వెంకటేశ్వరావుకు ఊరట

కోర్టులో వనమా వెంకటేశ్వరావుకు ఊరట సాక్షిత న్యూఢిల్లీ:వనమా వెంకటేశ్వరావు కు సుప్రీంకోర్టు లో ఊరట లభించింది. ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై ధర్మాసనం స్టే ఇచ్చింది… ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.…

సుప్రీం కోర్టులో కవితకు షాక్… ఈడి నోటీసులపై షేక్ నిరాకరణ

సుప్రీం కోర్టులో కవితకు షాక్… ఈడి నోటీసులపై షేక్ నిరాకరణ.. న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు. అయితే మధ్యంతర…

You cannot copy content of this page