శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామ బిజెపి సీనియర్ నాయకుడు వినయ్ మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య మెజారిటీతో గెలుస్తుందని తెలియజేశారు.చేవేళ్ళ పార్లమెంట్ బిజేపి అభ్యర్థి కోండా విశ్వేశ్వర్ రేడ్డి విజయం కోరకు…
శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ తరుణంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను…
చేవెళ్ల మండల కేంద్రంలో బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి సంగీత రెడ్డి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్ళు ఓటు వేశారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు…
వై సతీష్ రెడ్డి, బి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది యువకులు బిజెపిలో చేరికప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచండి: మాజీ రాజ్యసభ సభ్యుడు నారాయణ్ లాల్ పంచారియా సాక్షిత శంకర్పల్లి:పార్టీలకు అతీతంగా చేవెళ్ల బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా…
బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి. అతని కుటుంబ ఆస్తువ విలువ రూ.4,568 కోట్లుగా అఫిడవిట్ దాఖలు. కొండా పేరు మీద రూ.1240 కోట్లు, అతని సతీమణి పేరు మీద రూ.3,208 కోట్లు, కుమారుడు పేరు…
యెన్నం శ్రీనివాస్, కేకే మహేందర్కు కూడా నోటీసులు – వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరిక – తప్పుడు ప్రచారాలు చేస్తే సీఎం అయినా వదిలిపెట్టను – చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవంటూ కేటీఆర్ వార్నింగ్ –…
*భాజపా పొద్దుటూర్ శక్తి కేంద్ర ఇంచార్జ్ ఏనుగుల సంజీవరెడ్డి వెల్లడి శంకర్ పల్లి : కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అదేవిధంగా చేవెళ్లలో గెలిచేది కొండా విశ్వేశ్వర్ రెడ్డియేనని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం,ప్రొద్దటూర్…
మేడారం వనదేవతలకు ప్రత్యేక పూజలు చేయనున్న మంత్రులు.. అనంతరం మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులతో సమీక్ష..
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖను అలంపుర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్, చైర్మన్ చిన్న కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులతో…
శ్రీమతి కొండా సురేఖ . పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా.రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోడలు మల్లు ప్రతిభ . వైయస్సార్ తెలంగాణ పార్టీ కుత్బుల్లాపూర్ కోఆర్డినేటర్ సాతాల గోపాల్ జి…