సౌదీలో కేర‌ళ వ్యక్తికి మ‌ర‌ణ‌శిక్ష‌.. అత‌డిని విడిపించేందుకు రూ. 34 కోట్ల స‌మీక‌ర‌ణ‌!

సౌదీ అరేబియాలో పొర‌పాటున ఓ బాలుడి మృతికి కార‌ణ‌మైన అబ్దుల్ ర‌హీం 2006లో ఘ‌ట‌న‌.. అప్ప‌టి నుంచి సౌదీ జైల్లోనే మ‌గ్గుతున్న కేర‌ళ వ్య‌క్తి 2018లో అబ్దుల్‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించిన సౌదీ న్యాయ‌స్థానం ఆ త‌ర్వాత ‘బ్ల‌డ్ మ‌నీ’ చెల్లిస్తే క్ష‌మించేందుకు…

ఆర్థిక ఇబ్బందులకు కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిందించింది

ఆర్థిక ఇబ్బందులకు కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిందించింది మరియు మరింత డబ్బు అప్పుగా తీసుకునేందుకు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేంద్రం రూ. 13,608 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించడంతో రాష్ట్రానికి ఇప్పటికే గణనీయమైన ఉపశమనం…

కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కూతురు వీణ‌పై ఈడీ మ‌నీల్యాండ‌రింగ్ కేసు న‌మోదు చేసింది.

వీణాకు చెందిన ఎక్సాలాజిక్ అనే కంపెనీ, కొచ్చిలోని సీఎంఆర్ఎల్ మైనింగ్ కంపెనీ, కేఎస్ఐడీసీ కంపెనీలు అక్ర‌మంగా చెల్లింపులు చేసిన‌ట్లు విమర్శలు వచ్చాయి. దీనిపై ఆదాయ‌ప‌న్ను వాఖ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఈడీ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

చరిత్ర సృష్టించిన కేరళ

దేశంలోనే తొలిసారి తిరువనంతపురం స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఏఐ టీచ‌ర్ (AI Teacher) రోబో. కేరళలో ఏఐ ‘ఐరిస్’ టీచరమ్మ.. విద్యార్థులకు భలేగా పాఠాలు చెబుతుందిగా..! భారత మొట్టమొదటి ఏఐ ఐరిస్ టీచర్ వచ్చేసింది. దేశంలోనే తొలిసారిగా ఏఐ టీచర్‌తో…

బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు : కేరళ సీఎం పినరయి విజయన్‌

BJP is a threat to democracy: Kerala CM Pinarayi Vijayan బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు : కేరళ సీఎం పినరయి విజయన్‌ ఖమ్మం : ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారిందని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. ఖమ్మం…

You cannot copy content of this page