తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఫోటోను డీపీగా ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఫేక్ కాల్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9844013103 నెంబర్ ద్వారా ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కుమారి ఆంటీ వ్యాపారానికి “ట్రాఫిక్” అడ్డు వచ్చింది అందుకే ఆ సమస్యను త్వరగా పరిష్కరించారు.భవ్యశ్రీ వైష్ణవి SC హాస్టల్ లో చనిపోయారు.ట్రాఫిక్ అడ్డురాలేదు కానీ “కులం” అడ్డువచ్చింది.అందుకే ఈ సమస్యను రెడ్డి ముఖ్యమంత్రి త్వరగా పరిష్కరించడం లేదు. కుమారి అంటి వ్యాపారం…
పోలీసు కేసును పునః పరిశీలన చేయాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచన..
Shanti Kumari IAS as first woman CS of Telangana తెలంగాణ తొలి మహిళా CS గా శాంతి కుమారి IAS తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ సీనియర్ IAS అధికారిణి, ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన…